పరామర్శ

సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన అంగ.మల్లేశు ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన విషయం పాఠకులకు విదితమే. శ్రీకాకుళం మెడికోవర్ హాస్పిటల్ నుంచి నిన్న డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్న ఆయనను చిన్నతుంగాం గ్రామ సర్పంచ్ ప్రతినిధి కర్రి.కిరణ్ దంపతులు మరియు జగన్నాథపురం సర్పంచ్ జోగి.రాములమ్మ దంపతులు పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *